Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలి రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 09:10 PM

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
June 28, 2026 07:38 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రెడ్డిబావి గ్రామంలో పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన మాదగోని అండాలుకు మంజూరైన రూ. 60 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కును ఆదివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారురాలికి అందజేశారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నందగిరి పరమేష్, మాజీ అధ్యక్షుడు గంగాపురం వెంకటేశం, ఉపాధ్యక్షుడు ఆవుల రాజు, నాయకులు నందగిరి యాదయ్య, పల్లె వెంకటేశం, శ్యామల మల్లేష్, రేపాక శ్రీను, మాదగోని వంశీ, పిసటి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News