Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
28-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రెడ్డిబావి గ్రామంలో పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన మాదగోని అండాలుకు మంజూరైన రూ. 60 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కును ఆదివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారురాలికి అందజేశారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నందగిరి పరమేష్, మాజీ అధ్యక్షుడు గంగాపురం వెంకటేశం, ఉపాధ్యక్షుడు ఆవుల రాజు, నాయకులు నందగిరి యాదయ్య, పల్లె వెంకటేశం, శ్యామల మల్లేష్, రేపాక శ్రీను, మాదగోని వంశీ, పిసటి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

Article Image

రెడ్డిబావి గ్రామంలో పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన మాదగోని అండాలుకు మంజూరైన రూ. 60 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కును ఆదివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారురాలికి అందజేశారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నందగిరి పరమేష్, మాజీ అధ్యక్షుడు గంగాపురం వెంకటేశం, ఉపాధ్యక్షుడు ఆవుల రాజు, నాయకులు నందగిరి యాదయ్య, పల్లె వెంకటేశం, శ్యామల మల్లేష్, రేపాక శ్రీను, మాదగోని వంశీ, పిసటి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News