Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలియోను తరిమికొడదాం చిన్నారుల భవిష్యత్తును కాపాడుదాం; సర్పంచ్ బీకోజీ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 01:42 PM

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.
June 28, 2026 11:25 AM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఒక్క చిన్నారిని కూడా వదిలిపెట్టకుండా పోలియో చుక్కలు వేయించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, వార్డు సభ్యులు లింగయ్య, రాజలింగం, డాక్టర్ శివసాయి, ఏఎన్‌ఎం పావని, ఆశా వర్కర్ సుగుణ, అంగన్‌వాడీ టీచర్లు అలివేలు, భాగ్యలక్ష్మి, జీనుక శేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News