Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్

పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్

పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క!   సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్
28-06-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూన్‌ 28: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, నాయకులు రాపోలు శ్రీకాంత్, గుంజే ఆంజనేయులు, అంగన్‌వాడీ టీచర్ బత్తుల వసంత, ఆరోగ్య శాఖ ఎంపీహెచ్‌ఏ రత్నకుమారి, ఆశా కార్యకర్తలు సంధ్య, పారిజాత, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట, జూన్‌ 28: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, నాయకులు రాపోలు శ్రీకాంత్, గుంజే ఆంజనేయులు, అంగన్‌వాడీ టీచర్ బత్తుల వసంత, ఆరోగ్య శాఖ ఎంపీహెచ్‌ఏ రత్నకుమారి, ఆశా కార్యకర్తలు సంధ్య, పారిజాత, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News