Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:30 AM

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి వర్ధంతి

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి వర్ధంతి

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి  వర్ధంతి
27-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి మండలంఅన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోగుల భిక్షం రెడ్డి వర్ధంతిని గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరతరం పరితపించిన నాయకుడని ప్రజల సమస్యల కోసం అనునిత్యం పరితపించిన నాయకుడని వారి సేవలు కొనియాడలేవని వారు అన్నారు.వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోగుల రామకృష్ణారెడ్డి , కుంచాల వీరారెడ్డి, బింగీ వెంకటేష్,మట్టిపల్లి వెంకట్, ఏటర్గు శ్రీనివాస్ రెడ్డి,,తన్నీరు యాదగిరి , వీరన్న, ఇసకార్, పోతరాజు,రాములు , సతీష్,వెంకట్ రెడ్డి,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి వర్ధంతి

Article Image


తుంగతుర్తి మండలంఅన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోగుల భిక్షం రెడ్డి వర్ధంతిని గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరతరం పరితపించిన నాయకుడని ప్రజల సమస్యల కోసం అనునిత్యం పరితపించిన నాయకుడని వారి సేవలు కొనియాడలేవని వారు అన్నారు.వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోగుల రామకృష్ణారెడ్డి , కుంచాల వీరారెడ్డి, బింగీ వెంకటేష్,మట్టిపల్లి వెంకట్, ఏటర్గు శ్రీనివాస్ రెడ్డి,,తన్నీరు యాదగిరి , వీరన్న, ఇసకార్, పోతరాజు,రాములు , సతీష్,వెంకట్ రెడ్డి,సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News