Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి మందికి పైగా యువతకు ఉపాధి. వరంగల్‌లో నైపుణ్య మహోత్సవం.. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 09:36 PM

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం
June 27, 2026 08:33 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు టీజీఐఐసీ సీఎస్ఆర్ నిధుల కింద రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రూ.4 కోట్లతో హాస్టల్, గర్ల్స్ జూనియర్ కాలేజీలో రూ.75 లక్షలతో ఆడిటోరియం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షలతో డైనింగ్ హాల్, కిచెన్, తారా డిగ్రీ కళాశాలలో రూ.50 లక్షలతో ప్రహరీ నిర్మించనున్నారు. ఈ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, ప్రజాప్రతినిధులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News