Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 07:30 PM

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ
June 27, 2026 05:47 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ప్రతిపాదించిన అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు ప్రజల ఐక్య పోరాట విజయమని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రహదారి బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్, ఊట్కూరు నరసింహ తదితరులు మాట్లాడారు.

ప్రజల విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు రహదారి బంగ్లాలో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో కందుల హనుమంతు, ఎండీ జమీరుద్దీన్, బత్తుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News