: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ర్వహించిన పార్టీ నిర్మాణ సారథులు, సమాచార సేకరణ కమిటీ సమావేశం సందర్భంగా పలువురు జనసేన నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఫొటో దిగారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ను కలవడం గౌరవంగా, ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవలో ముందుండేందుకు ఆయన అందిస్తున్న మార్గనిర్దేశం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి