Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 07:31 PM

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు.  శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
June 27, 2026 05:56 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను శనివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, ప్రత్యేక ఆహ్వానితురాలు వంగూరి నవ్యశ్రీ రాఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.


డా. శ్రీకాంత్ పెరిక ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నామమాత్రపు రుసుములతో ప్రజలకు మెరుగైన స్కానింగ్ సేవలు అందించి విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.


డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, న్యూఢిల్లీలో పదేళ్ల అనుభవం అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నాణ్యమైన స్కానింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.


కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, డాక్టర్ తల్లిదండ్రులు రూతమ్మ–భీమయ్య, కుటుంబ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News