Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల విజయమే లక్ష్యం.. స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన డాక్టర్ మంగళపెళ్లి హుస్సేన్ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 07:33 PM

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
June 27, 2026 05:53 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూన్‌ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉట్టుటూరు బీఆర్‌ఎస్ యువ నాయకుడు మేడిరాజు పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని, మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామస్తులకు వివరించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News