రామన్నపేట, జూన్ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉట్టుటూరు బీఆర్ఎస్ యువ నాయకుడు మేడిరాజు పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని, మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామస్తులకు వివరించారు
PRINT TIME: August 25, 2026 06:48 AM
ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
ఓటే ప్రజాస్వామ్యానికి బలం అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి
27-06-2026
79 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, జూన్ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉట్టుటూరు బీఆర్ఎస్ యువ నాయకుడు మేడిరాజు పిలుపునిచ్చారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని, మంచి నాయకులను ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఓటరు నమోదు ప్రక్రియపై గ్రామస్తులకు వివరించారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి