Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహణ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 06:50 PM

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో  నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం
June 27, 2026 05:26 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాయిపల్లి రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎం వాణిజ్య సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, మాలదేవి శెట్కార్ దంపతులు, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, వర్ష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలకు ఒకేచోట నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్,ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి,జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News