Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో  నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం
27-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాయిపల్లి రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎం వాణిజ్య సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, మాలదేవి శెట్కార్ దంపతులు, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, వర్ష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలకు ఒకేచోట నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్,ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి,జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి సమక్షంలో నూతన వాణిజ్య సముదాయం ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాయిపల్లి రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎం వాణిజ్య సముదాయాన్ని మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, మాలదేవి శెట్కార్ దంపతులు, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, వర్ష దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలకు ఒకేచోట నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ఈ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్,ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి,జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News