Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ: సిపిఎం ఆగ్రహం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 05:38 PM

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన ;సర్పంచ్ కలకోట్ల

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన ;సర్పంచ్ కలకోట్ల

చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన ;సర్పంచ్ కలకోట్ల
June 28, 2026 03:42 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి మండలం సంగే o గ్రామానికి చెందినకొమ్ము రేణుక అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. వారికుటుంబాని సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని చెప్పి అట్టి కుటుంబానికి 10 వేల రూపాయల సహాయాన్ని అందించడంతోపాటు దహన సంస్కార నిమిత్తం రోజున కూడా తన వంతు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఏసమల్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జటంగి లింగయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కలకోట్ల దాసు ,వార్డ్ మెంబర్ భూభా, మాజీ వార్డ్ మెంబర్ వెంకట్ రెడ్డి, నగేష్ జటంగి వెంకన్న,విష్ణు, శ్రీను, నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News