Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 09:31 PM

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: విద్యానగర్ వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: విద్యానగర్ వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: విద్యానగర్ వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్
June 28, 2026 07:56 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి పట్టణంలోని విద్యానగర్ వార్డులో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ నాకోటి నగేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రజలు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News