యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వలిగొండ ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతూ గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
PRINT TIME: August 25, 2026 08:11 AM
రహదారి కాదు.. నరక ద్వారం! వర్షపు నీటితో వలిగొండ రోడ్డు అధ్వాన్నం
రహదారి కాదు.. నరక ద్వారం! వర్షపు నీటితో వలిగొండ రోడ్డు అధ్వాన్నం
29-06-2026
122 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని వలిగొండ ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతూ గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి