Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు! ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 09:01 PM

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్  యాదవ్
June 30, 2026 06:57 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక, నియామక ప్రక్రియ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

అదేవిధంగా వైద్య సేవల విస్తరణ, శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు, ల్యాబ్ సేవలు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, సంజీవనీ ప్రోగ్రామ్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆయుష్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపైనా సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను వేగంగా పూర్తి చేయాలని, ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News