Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:23 AM

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్  యాదవ్
30-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక, నియామక ప్రక్రియ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

అదేవిధంగా వైద్య సేవల విస్తరణ, శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు, ల్యాబ్ సేవలు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, సంజీవనీ ప్రోగ్రామ్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆయుష్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపైనా సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను వేగంగా పూర్తి చేయాలని, ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.


Sthanikam

ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలి :-సత్యకుమార్ యాదవ్

Article Image

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమలు, కొత్త జోన్ల ఏర్పాటు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక, నియామక ప్రక్రియ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

అదేవిధంగా వైద్య సేవల విస్తరణ, శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు, ల్యాబ్ సేవలు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, సంజీవనీ ప్రోగ్రామ్, డా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆయుష్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపైనా సమీక్షించారు.

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను వేగంగా పూర్తి చేయాలని, ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపడేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News