Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు! ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 09:01 PM

మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఖండన

మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఖండన

మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఖండన
June 30, 2026 06:57 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రజల నుంచి లభించిన ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ ఆరోపించారు. మంగళవారం కోదాడలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని, లేకుంటే వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగానూ, చట్టపరంగానూ ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News