Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు! ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 09:48 PM

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు
June 30, 2026 08:26 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పుట్టపర్తి విమానాశ్రయం కు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి ఫుష్పా గుచ్ఛం తో స్వాగతం పలికినా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ , జిల్లా ఎస్పి సతీష్ కుమార్ , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ ,తధితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News