PRINT TIME: June 30, 2026 09:48 PM
రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు
రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన శ్రీ సత్య సాయి జిల్లా అధికారులు
June 30, 2026 08:26 PM
58 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పుట్టపర్తి విమానాశ్రయం కు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి ఫుష్పా గుచ్ఛం తో స్వాగతం పలికినా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ , జిల్లా ఎస్పి సతీష్ కుమార్ , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ ,తధితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి