Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:54 AM

పాల సంఘం నూతన చైర్మన్‌కు ఘన సన్మానం. నీల చెన్నకేశవులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

పాల సంఘం నూతన చైర్మన్‌కు ఘన సన్మానం. నీల చెన్నకేశవులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

పాల సంఘం నూతన చైర్మన్‌కు ఘన సన్మానం.  నీల చెన్నకేశవులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
30-06-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నీల చెన్నకేశవులు దుబ్బాక పాల సంఘం చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, నాయకులు ఆవుల శ్రీధర్, గుండాల శేఖర్, సింగారపు రమేష్, వరికుప్పల పెద్ద మైసయ్య, శాంతికుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పాల సంఘం నూతన చైర్మన్‌కు ఘన సన్మానం. నీల చెన్నకేశవులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

Article Image

రామన్నపేట: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నీల చెన్నకేశవులు దుబ్బాక పాల సంఘం చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల రాంబాబు, నాయకులు ఆవుల శ్రీధర్, గుండాల శేఖర్, సింగారపు రమేష్, వరికుప్పల పెద్ద మైసయ్య, శాంతికుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News