Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:49 AM

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్‌–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్‌–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్‌–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి
01-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఫణి అలియాస్ జానకి ఫణి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్య శ్రీమతి తనీరు జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత కొంతకాలంగా శ్రీనివాస్ ఫణి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.45 గంటలకు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, స్నేహితులు, ఆస్పత్రులు తదితర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై FIR నెం.1220/2026 కింద మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీనివాస్ ఫణి ఆచూకీ తెలిసిన వారు వెంటనే డయల్‌–100, 112 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని వనస్థలిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్‌–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి

Article Image

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఫణి అలియాస్ జానకి ఫణి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్య శ్రీమతి తనీరు జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత కొంతకాలంగా శ్రీనివాస్ ఫణి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.45 గంటలకు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, స్నేహితులు, ఆస్పత్రులు తదితర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై FIR నెం.1220/2026 కింద మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీనివాస్ ఫణి ఆచూకీ తెలిసిన వారు వెంటనే డయల్‌–100, 112 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని వనస్థలిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News