Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:58 PM

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్
July 01, 2026 07:20 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ జేఏసీ పిలుపు మేరకు జూలై 2న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల (కాలేజీల) బంద్‌ను చౌటుప్పల్ పట్టణంలో విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల చెల్లింపును పాత విధానంలోనే కొనసాగించి విద్యార్థుల ఉన్నత విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News