Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్
01-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బీసీ జేఏసీ పిలుపు మేరకు జూలై 2న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల (కాలేజీల) బంద్‌ను చౌటుప్పల్ పట్టణంలో విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల చెల్లింపును పాత విధానంలోనే కొనసాగించి విద్యార్థుల ఉన్నత విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చౌటుప్పల్‌లో 2న కాలేజీల బంద్‌ను విజయవంతం చేయాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

Article Image

బీసీ జేఏసీ పిలుపు మేరకు జూలై 2న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల (కాలేజీల) బంద్‌ను చౌటుప్పల్ పట్టణంలో విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజుల చెల్లింపును పాత విధానంలోనే కొనసాగించి విద్యార్థుల ఉన్నత విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News