Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:16 AM

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్
May 29, 2026 07:00 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్ అన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు అధిక లోడుతో ఉన్నటువంటి బిఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ నుండి 12.5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డిఈ ఫర్హత అలీ, సరూర్ నగర్ లైన్స్ డిఈ వేణుగోపాల్, ఏడిఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ

సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News