Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్
29-05-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్ అన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు అధిక లోడుతో ఉన్నటువంటి బిఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ నుండి 12.5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డిఈ ఫర్హత అలీ, సరూర్ నగర్ లైన్స్ డిఈ వేణుగోపాల్, ఏడిఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ

సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

Article Image

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్ అన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు అధిక లోడుతో ఉన్నటువంటి బిఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ నుండి 12.5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డిఈ ఫర్హత అలీ, సరూర్ నగర్ లైన్స్ డిఈ వేణుగోపాల్, ఏడిఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ

సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News