వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్ అన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు అధిక లోడుతో ఉన్నటువంటి బిఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ నుండి 12.5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డిఈ ఫర్హత అలీ, సరూర్ నగర్ లైన్స్ డిఈ వేణుగోపాల్, ఏడిఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ
సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి