Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:57 PM

విజయవాడ హైదరాబాద్ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ

విజయవాడ హైదరాబాద్ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ

విజయవాడ హైదరాబాద్ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ
18-01-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.

పల్లె నుంచి పట్నం బాట… చిట్యాల వద్ద ట్రాఫిక్ తంటాలు

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పల్లెల నుంచి ఉపాధి, అవసరాల కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలతో రహదారి నిండిపోయింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారింది.

వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల నుంచి భువనగిరి మార్గం మీదుగా వాహనాలను మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అనూహ్యంగా పెరిగిన వాహనాల రాకతో ప్రయాణికులు ఓపిక పరీక్షకు గురవుతున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Sthanikam

విజయవాడ హైదరాబాద్ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ

Article Image

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.

పల్లె నుంచి పట్నం బాట… చిట్యాల వద్ద ట్రాఫిక్ తంటాలు

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పల్లెల నుంచి ఉపాధి, అవసరాల కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలతో రహదారి నిండిపోయింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారింది.

వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల నుంచి భువనగిరి మార్గం మీదుగా వాహనాలను మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అనూహ్యంగా పెరిగిన వాహనాల రాకతో ప్రయాణికులు ఓపిక పరీక్షకు గురవుతున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News