Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:13 AM

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు
April 01, 2026 08:22 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు మరచిపోలేనివని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర అమోఘమని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్, సీనియర్ నాయకులు జగన్, ఆర్కే భూపాల్, నాగజ్యోతి, మంజూష, తొలి దశ ఉద్యమకారులు కొండ స్వామి, ఆడెపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News