Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:16 PM

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు
March 07, 2026 07:38 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో పాత్రలు పోషించి పలువురిని ఆకట్టుకున్నారు.విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ ...విద్యార్థులకు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని సూచించారు,చిన్నప్పటినుంచి సమాజంలోని వివిధ బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులు ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతుకృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణ బోయిన మౌనిక, పంజాల మంజుల, గోరోజు రమాదేవి లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News