Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:06 AM

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు
07-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో పాత్రలు పోషించి పలువురిని ఆకట్టుకున్నారు.విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ ...విద్యార్థులకు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని సూచించారు,చిన్నప్పటినుంచి సమాజంలోని వివిధ బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులు ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతుకృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణ బోయిన మౌనిక, పంజాల మంజుల, గోరోజు రమాదేవి లు పాల్గొన్నారు.

Sthanikam

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

Article Image

తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో పాత్రలు పోషించి పలువురిని ఆకట్టుకున్నారు.విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ ...విద్యార్థులకు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని సూచించారు,చిన్నప్పటినుంచి సమాజంలోని వివిధ బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులు ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతుకృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణ బోయిన మౌనిక, పంజాల మంజుల, గోరోజు రమాదేవి లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News