Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:18 PM

వెంబావి–ఎలికట్టె మార్గంలో రహదారి భద్రతకు కొత్త వెలుగు

వెంబావి–ఎలికట్టె మార్గంలో రహదారి భద్రతకు కొత్త వెలుగు

వెంబావి–ఎలికట్టె మార్గంలో రహదారి భద్రతకు కొత్త వెలుగు
April 15, 2026 12:02 PM 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెంబావి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామం నుండి ఎలికట్టెకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్లకు వైట్ పెయింట్ వేయించి స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. వార్డు సభ్యులు ధనమ్మ, ఓర్స్ అలివేలు, సుజాత, నక్క ఇందిరమ్మ యాదయ్య, ఎన్న నర్సిరెడ్డి, పంగారెక ప్రసాద్, కృష్ణయ్య తదితరులుపాల్గొన్నారు.ప్రత్యేకంగా రాత్రి వేళల్లో వాహనదారులకు స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించేలా ఈ చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని గ్రామస్తులుఅభిప్రాయపడుతున్నారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News