Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 12:51 AM

వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య
March 06, 2026 07:43 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నీర్నాముల గ్రామానికి చెందిన ఆవుల భగవంతు కుమార్తె వివాహ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రామన్నపేట పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆవుల నరేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, సామాజిక మాధ్యమాల మండల అధ్యక్షుడు ఆవుల శ్రీధర్, వార్డు సభ్యుడు చిన్నపాక రమేష్, ఆవుల లక్ష్మీనారాయణ, సల్ల శ్రీనివాస్, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News