Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:13 AM

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు
19-07-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి

రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 'ది అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' (టీఏఎంఏసీఎస్) పాలకవర్గ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.ఈ ఎన్నికల్లో చౌటుప్పల్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ), చౌటుప్పల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి పాల్గొని తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం సొసైటీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు

Article Image

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి

రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 'ది అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' (టీఏఎంఏసీఎస్) పాలకవర్గ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.ఈ ఎన్నికల్లో చౌటుప్పల్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ), చౌటుప్పల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి పాల్గొని తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం సొసైటీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News