Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బుల్లెట్ ట్రైన్ రూట్‌లో సూర్యాపేటకు బ్రేక్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 20, 2026 01:35 PM

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు

ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు
July 19, 2026 08:30 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి

రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 'ది అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' (టీఏఎంఏసీఎస్) పాలకవర్గ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.ఈ ఎన్నికల్లో చౌటుప్పల్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ), చౌటుప్పల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి పాల్గొని తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం సొసైటీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News