Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:17 AM

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న
March 31, 2026 05:34 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాసన మండలిలో ఉద్యమకారుల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, సినీనటి, సీనియర్ ఉద్యమకారిణి విజయశాంతికి ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞతలు తెలిపింది.

ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవేనని, ఇప్పటివరకు వారికి అన్యాయం జరుగుతూనే వచ్చిందని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్ల కాలం కళ్లుమూసి తెరిచేలోపే గడిచిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమకారుల తరఫున నిలబడటం అభినందనీయమని తెలిపారు.

ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసిన విజయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News