Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 01:48 PM

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్
March 04, 2026 07:48 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కోదాడ పట్టణానికి చెందిన ఎండి మజాహర్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. మజాహర్ గతంలో సూర్యాపేట జిల్లా కన్వీనర్‌గా ఉండి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీలో ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు చీమ శ్రీనివాస్ తెలిపారు.......

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News