Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:50 PM

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు
06-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు.

హైదరాబాద్‌లోని శిల్పకాల వేదిక లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr చీమ శ్రీనివాస రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు ఆంజనేయ (జోగు అంజన్న ) ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

Sthanikam

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

Article Image

కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు.

హైదరాబాద్‌లోని శిల్పకాల వేదిక లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr చీమ శ్రీనివాస రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు ఆంజనేయ (జోగు అంజన్న ) ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News