Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 05:03 AM

తుంగతుర్తిలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.. కలకలం రేపిన తనిఖీలు

తుంగతుర్తిలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.. కలకలం రేపిన తనిఖీలు

తుంగతుర్తిలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.. కలకలం రేపిన తనిఖీలు
June 03, 2026 02:45 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణలో భాగంగా ఆయన మామ, రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇంటిలో ఎవరు లేరని తాళం వేసి ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోయామని తదుపరి విచారణ జరుగనున్నట్లు పేర్కొన్నారు. వారి వెంటఏసిబిఅధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News