Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 03:07 PM

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం
March 04, 2026 04:52 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కే. పోసిబాబు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా విధులు నిర్వహించిన ఆయనను తిరువూరు ఆర్డీవోగా నియమించారు.

ఇప్పటి వరకు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన కే. మాధురి ఉన్నత చదువుల నిమిత్తం సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే. పోసిబాబు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News