ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కే. పోసిబాబు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా విధులు నిర్వహించిన ఆయనను తిరువూరు ఆర్డీవోగా నియమించారు.
ఇప్పటి వరకు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన కే. మాధురి ఉన్నత చదువుల నిమిత్తం సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే. పోసిబాబు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి