Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:23 PM

తిరువూరు లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

తిరువూరు లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

తిరువూరు లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
23-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి అరుణ్ ఆముదాల: తిరువూరు పట్టణంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు.ముందుగా బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయంలో మంత్రి లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు చేపించిన పార్టీ నాయకులు,కార్యకర్తలు.అయ్యప్పస్వామి దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన శావల దేవదత్.

పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ అనంతరం మధిర రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మధిర రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

Article Image

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి అరుణ్ ఆముదాల: తిరువూరు పట్టణంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు.ముందుగా బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయంలో మంత్రి లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు చేపించిన పార్టీ నాయకులు,కార్యకర్తలు.అయ్యప్పస్వామి దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన శావల దేవదత్.

పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ అనంతరం మధిర రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మధిర రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News