తిరుమలగిరి మండల వ్యవసాయ మార్కెట్ కు 893 బస్తాల పేసర్లు వచాయి. ఈ పేసర్లుప్రభుత్వం కింటాకు 8740 దర ఉండగా, గరిష్ట ధర 7759 రూపాయలు,మధ్యారకం ధర 6369, కనిష్ట ధర 5300 పలికింది. ఈ మార్కెట్ కు వివిధ గ్రామాల నుంచి124 మంది రైతులు తాము పండించిన పెసర్లు తీసుకాచారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి షంషేర్ మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పెసర్లు నాణ్యత ప్రమాణాలతో వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి ప్రభుత్వం అందించేమద్దతు ధరలను పొందాలని కోరారు.
PRINT TIME: September 05, 2026 01:28 PM
తిరుమలగిరి మార్కెట్ కు 893 బస్తాల పెసర్లు రాక
తిరుమలగిరి మార్కెట్ కు 893 బస్తాల పెసర్లు రాక
05-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తిరుమలగిరి మండల వ్యవసాయ మార్కెట్ కు 893 బస్తాల పేసర్లు వచాయి. ఈ పేసర్లుప్రభుత్వం కింటాకు 8740 దర ఉండగా, గరిష్ట ధర 7759 రూపాయలు,మధ్యారకం ధర 6369, కనిష్ట ధర 5300 పలికింది. ఈ మార్కెట్ కు వివిధ గ్రామాల నుంచి124 మంది రైతులు తాము పండించిన పెసర్లు తీసుకాచారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి షంషేర్ మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పెసర్లు నాణ్యత ప్రమాణాలతో వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి ప్రభుత్వం అందించేమద్దతు ధరలను పొందాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి