Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 01:27 PM

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను  విజయవంతం చేయండి
05-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

సెప్టెంబర్ 6 7 8 తేదీలలో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాల నీ గుగులోత్ రాజారామ్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు . ఏఐటియుసి తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో సెప్టెంబర్ 6న జరుగు కార్మిక ప్రదర్శనము జయప్రదం చేయాలని ఆయన కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు.7,8 తేదీలలో ప్రతి నిధుల మహాసభ జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన స్పష్టమైన వైఖరితో అజెండాతో ముందుకు వెళుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని అలాంటి సంఘం మహాసభలను జయప్రదం చేయడం ద్వారా ఈ దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకుల యొక్క పనితీరును మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమంలో దిశా నిర్దేశం చేసే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నాయని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో నల్ల చట్టాలను ముందుకు తీసుకువస్తుందని ఆ చట్టాలను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదనే విధంగా తీర్మానాలు చేపడతామని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానానికి స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొంకూరు శ్యాంసుందర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కోట రామస్వామి, నరసయ్య , నజీర్ , వెంకన్న ,ఆంధ్రయ, హైమద్ ,ఖదీర్, శ్రీనివాస్, సత్యం ,బిక్షపతి, యాకు బ్ ,సైదులు ,మహేష్, నరేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

Article Image

తుంగతుర్తి;

సెప్టెంబర్ 6 7 8 తేదీలలో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాల నీ గుగులోత్ రాజారామ్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు . ఏఐటియుసి తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో సెప్టెంబర్ 6న జరుగు కార్మిక ప్రదర్శనము జయప్రదం చేయాలని ఆయన కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు.7,8 తేదీలలో ప్రతి నిధుల మహాసభ జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన స్పష్టమైన వైఖరితో అజెండాతో ముందుకు వెళుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని అలాంటి సంఘం మహాసభలను జయప్రదం చేయడం ద్వారా ఈ దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకుల యొక్క పనితీరును మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమంలో దిశా నిర్దేశం చేసే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నాయని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో నల్ల చట్టాలను ముందుకు తీసుకువస్తుందని ఆ చట్టాలను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదనే విధంగా తీర్మానాలు చేపడతామని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానానికి స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బొంకూరు శ్యాంసుందర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కోట రామస్వామి, నరసయ్య , నజీర్ , వెంకన్న ,ఆంధ్రయ, హైమద్ ,ఖదీర్, శ్రీనివాస్, సత్యం ,బిక్షపతి, యాకు బ్ ,సైదులు ,మహేష్, నరేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News