Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 06:26 AM

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన
March 08, 2026 12:48 PM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గ్రామ ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం, సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి పాలన,99రోజుల ప్రణాళిక, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ రోజు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి తడి చెత్త-పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం,పరిసరాల పరిశుభ్రత, తదితర విషయాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సామజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి క్రిష్ణ,పంచాయతీ కార్యదర్శి నరేందర్,వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ,మహ్మద్ గాలిబీ,బొమ్మారపు రామక్రిష్ణ,బొమ్మారపు లక్ష్మి,బీట్కూరి మహేష్,వరిగంటి మానస,ఎఫ్ఏ.రామస్వామి,ఆరోగ్య కార్యకర్తలు,గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News