Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:29 PM

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన
08-03-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గ్రామ ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం, సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి పాలన,99రోజుల ప్రణాళిక, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ రోజు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి తడి చెత్త-పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం,పరిసరాల పరిశుభ్రత, తదితర విషయాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సామజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి క్రిష్ణ,పంచాయతీ కార్యదర్శి నరేందర్,వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ,మహ్మద్ గాలిబీ,బొమ్మారపు రామక్రిష్ణ,బొమ్మారపు లక్ష్మి,బీట్కూరి మహేష్,వరిగంటి మానస,ఎఫ్ఏ.రామస్వామి,ఆరోగ్య కార్యకర్తలు,గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

Article Image

గ్రామ ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం, సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి పాలన,99రోజుల ప్రణాళిక, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ రోజు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి తడి చెత్త-పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం,పరిసరాల పరిశుభ్రత, తదితర విషయాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సామజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి క్రిష్ణ,పంచాయతీ కార్యదర్శి నరేందర్,వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ,మహ్మద్ గాలిబీ,బొమ్మారపు రామక్రిష్ణ,బొమ్మారపు లక్ష్మి,బీట్కూరి మహేష్,వరిగంటి మానస,ఎఫ్ఏ.రామస్వామి,ఆరోగ్య కార్యకర్తలు,గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News