Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.
18-04-2026 223 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని తైబజార్ వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో పాల్గొనడానికి రూ.10 వేల డిపాజిట్ చెల్లించిన 15 మంది పోటీదారులు హాజరయ్యారు.

సర్కారు నిర్ణయించిన ప్రారంభ ధర రూ.77 వేలుగా ఉండగా, పట్టణానికి చెందిన లగ్గోని యాదగిరి అత్యధికంగా రూ.1.68 లక్షలు పలికి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

వేలంపాట అనంతరం సర్పంచ్, కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి విజేతను అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, వేలం విజేత రెండు రోజులలో 50 శాతం మొత్తాన్ని, మిగతా 50 శాతం వచ్చే సంవత్సరం జనవరి 5 లోపు పూర్తిగా చెల్లించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, గొరిగే శేఖర్, జాడ సంతోష్, అలాగే నాయకులు సాల్వేరు అశోక్, కందుల హనుమంతు, నకిరేకంటి సుదర్శన్, కోట సుధాకర్, పల్లపు రవి, ఊట్కూరి శ్రీను, ఊరే శేఖర్, బండ లింగస్వామి, గొలుసుల ప్రసాద్, నాసర్, మాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

Article Image

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని తైబజార్ వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో పాల్గొనడానికి రూ.10 వేల డిపాజిట్ చెల్లించిన 15 మంది పోటీదారులు హాజరయ్యారు.

సర్కారు నిర్ణయించిన ప్రారంభ ధర రూ.77 వేలుగా ఉండగా, పట్టణానికి చెందిన లగ్గోని యాదగిరి అత్యధికంగా రూ.1.68 లక్షలు పలికి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

వేలంపాట అనంతరం సర్పంచ్, కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి విజేతను అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, వేలం విజేత రెండు రోజులలో 50 శాతం మొత్తాన్ని, మిగతా 50 శాతం వచ్చే సంవత్సరం జనవరి 5 లోపు పూర్తిగా చెల్లించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, గొరిగే శేఖర్, జాడ సంతోష్, అలాగే నాయకులు సాల్వేరు అశోక్, కందుల హనుమంతు, నకిరేకంటి సుదర్శన్, కోట సుధాకర్, పల్లపు రవి, ఊట్కూరి శ్రీను, ఊరే శేఖర్, బండ లింగస్వామి, గొలుసుల ప్రసాద్, నాసర్, మాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News