Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:50 PM

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్
April 17, 2026 04:43 PM 105 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పీఆర్‌సీ అమలు, డీఏలు విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు శుక్రవారం తహసీల్దార్ లాల్ బహుదూర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు. పీఆర్‌సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తమ న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News