Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిమ్ ట్రైనర్ మృతి కేసులో మహిళ అరెస్ట్ వేధింపులే కారణమా..? పోలీసుల దర్యాప్తు కొనసాగింపు ఇంటర్ ఫలితాల విషాదం: మూడు రోజుల్లో 13 మంది విద్యార్థుల బలవన్మరణం సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 11:17 AM

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…
April 14, 2026 08:29 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఈసారి మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ఎంపికల మేరకు కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మొదటి విడతలో నమోదు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. తదనంతరం మిగిలిన సీట్ల కోసం రెండో విడత ప్రవేశాలు మే 15 నుంచి మే 25 వరకు నిర్వహించబడతాయి. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మూడో విడతను మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News