Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:13 PM

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…
April 14, 2026 08:29 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఈసారి మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ఎంపికల మేరకు కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మొదటి విడతలో నమోదు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. తదనంతరం మిగిలిన సీట్ల కోసం రెండో విడత ప్రవేశాలు మే 15 నుంచి మే 25 వరకు నిర్వహించబడతాయి. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మూడో విడతను మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News