Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…
14-04-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఈసారి మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ఎంపికల మేరకు కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మొదటి విడతలో నమోదు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. తదనంతరం మిగిలిన సీట్ల కోసం రెండో విడత ప్రవేశాలు మే 15 నుంచి మే 25 వరకు నిర్వహించబడతాయి. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మూడో విడతను మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.


Sthanikam

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

Article Image

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఈసారి మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ఎంపికల మేరకు కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మొదటి విడతలో నమోదు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. తదనంతరం మిగిలిన సీట్ల కోసం రెండో విడత ప్రవేశాలు మే 15 నుంచి మే 25 వరకు నిర్వహించబడతాయి. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మూడో విడతను మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News