Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:32 AM

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు
April 18, 2026 09:52 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. రేపు (ఆదివారం) జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందస్తు జన్మదిన వేడుకల సందర్భంగా ఈ శిబిరంలో వివిధ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందరికీ సులభంగా అందాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రవి, నవీన్ కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News