Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:55 AM

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
April 19, 2026 10:23 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి యన్.నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ యువనాయకులు సి.రవి మరియు నవీన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News