Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
19-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి యన్.నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ యువనాయకులు సి.రవి మరియు నవీన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి యన్.నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ యువనాయకులు సి.రవి మరియు నవీన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News