Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:58 AM

సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్

సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్

సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్
March 14, 2026 08:04 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నివాస పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, మైనారిటీ హాస్టళ్లు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు ఇతర హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ముఖ గుర్తింపు విధానం ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ విధానం ద్వారా విద్యార్థుల హాజరు శాతం, సిబ్బంది హాజరును సరిగ్గా ధృవీకరించే అవకాశం ఉంటుందని, విద్యా సంస్థల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News