Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో యువకుడిపై స్నేహితుల దారుణం: యాసిడ్‌తో దాడి! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:27 PM

సంగెం గ్రామంలోభూ భారతి భూమి రి సర్వే పై ప్రజలకు అవగాహన..

సంగెం గ్రామంలోభూ భారతి భూమి రి సర్వే పై ప్రజలకు అవగాహన..

సంగెం గ్రామంలోభూ భారతి భూమి రి సర్వే పై ప్రజలకు అవగాహన..
08-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ దయానంద అన్నారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామంలో భూభారతి భూ రిసర్వే కార్యక్రమం పై గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్అధ్యక్షతన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూమికి సంబంధించిన గ్రామ హద్దులు ఇతరత్రా సమస్యలు భూ రిసర్వే తో సర్వే నెంబర్లతో కూడిన గ్రామ మ్యాప్ , రైతుల భూ పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతి, ఏపిఎం సందీప్ కుమార్, ఏపీవో కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, రైతులు, పాల్గొన్నారు.

Sthanikam

సంగెం గ్రామంలోభూ భారతి భూమి రి సర్వే పై ప్రజలకు అవగాహన..

Article Image

తుంగతుర్తి;

భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ దయానంద అన్నారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామంలో భూభారతి భూ రిసర్వే కార్యక్రమం పై గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్అధ్యక్షతన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూమికి సంబంధించిన గ్రామ హద్దులు ఇతరత్రా సమస్యలు భూ రిసర్వే తో సర్వే నెంబర్లతో కూడిన గ్రామ మ్యాప్ , రైతుల భూ పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతి, ఏపిఎం సందీప్ కుమార్, ఏపీవో కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, రైతులు, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News