Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 20, 2026 09:04 AM

సిరిపురంలో నేడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్

సిరిపురంలో నేడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్

సిరిపురంలో నేడు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్
July 19, 2026 04:19 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలోని సిరిపురం గ్రామంలో IICT సంస్థ నిర్మించిన ఆధునిక మురుగునీటి శుద్ధి (సీవరేజ్ ట్రీట్‌మెంట్) ప్లాంట్‌ను సోమవారం (జూలై 20) ఉదయం 8.30 గంటలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు మురుగునీటి నిర్వహణకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిరిపురం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పున్న జగన్ విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News