Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాయకత్వం హోదా కాదు.. బాధ్యత – నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 11:01 PM

సీడీఎంఏ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు

సీడీఎంఏ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు

సీడీఎంఏ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు
July 31, 2026 08:55 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్ ఈఎస్‌సీఐ వేదికగా ముగిసిన 3వ బ్యాచ్ శిక్షణ

పట్టణాభివృద్ధి, పాలనా పరిపాలనా నైపుణ్యాల పెంపొందేందుకు సీడీఎంఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మున్సిపల్ ప్రజాప్రతినిధుల మూడో బ్యాచ్ శిక్షణా తరగతుల కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక బృందం పాల్గొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఈఎస్‌సీఐ ప్రధాన ఆడిటోరియంలో నిర్వహించిన ఈ శిక్షణా శిబిరానికి చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ నేతృత్వంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ​పట్టణాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, అభివృద్ధి పనుల వేగవంతం, మున్సిపాలిటీల్లో ఆధునిక పరిపాలన పద్ధతులపై ఈ శిక్షణలో పలు అంశాలను నిపుణులు వివరించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News