నేలపట్లలో ఘనంగా హరితోత్సవం!
నేలపట్లలో ఘనంగా హరితోత్సవం!
K.RAVI
మొక్కలు నాటి సంరక్షించాలి- సర్పంచ్ వసంత నగేష్ గౌడ్
పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేలపట్ల సర్పంచ్ వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నేలపట్ల గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గ్రామస్థులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సై, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు దబ్బటి ఉపేందర్ గౌడ్, పాలమాకుల కవిత నర్సింగ్, పాలమాకుల నవ్య నరసింహ, బూడిద లింగస్వామి, చప్పిడి సంజీవరెడ్డి, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు కోడం రాములు, మాజీ ఉపసర్పంచ్ పాలమాకుల యాదయ్య, గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పబ్బతి ఆంజనేయులు, దబ్బటి కృష్ణయ్య, పబ్బు నరసింహ, తడక ఆంజనేయులు, పొట్లపల్లి అంజయ్య, మొహబ్బత్ శంకరయ్య, పబ్బు మహేష్ గౌడ్, గంజి సురేష్, చౌట లింగస్వామి, పాలమాకుల వెంకటేష్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి