Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:29 PM

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పత్రిక ఆవిష్కరణ

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పత్రిక ఆవిష్కరణ

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పత్రిక ఆవిష్కరణ
28-01-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్

మునగాల మండలం రేపాల గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా దేవాలయ పత్రికను ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య యాదవ్ అధ్యక్షత వహించారు. జాతర విశిష్టత, భక్తుల సహకారం, సంప్రదాయాల పరిరక్షణలో పత్రిక ప్రాధాన్యతను వక్తలు వివరించారు.ఈ సందర్భంగా ఎలక నరేందర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ సారిక రామయ్య, రావు బుచ్చి రెడ్డి, బెజవాడ సీతారాములు, గండు వీరబాబు, చిట్యాల నర్సిరెడ్డి, రావులపెంట సతీష్, పల్లి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జాతర నిర్వహణలో భాగంగా చేపట్టిన ఏర్పాట్లకు గ్రామ ప్రజలు, భక్తులు విశేష సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పత్రిక ఆవిష్కరణ

Article Image

మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్

మునగాల మండలం రేపాల గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా దేవాలయ పత్రికను ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య యాదవ్ అధ్యక్షత వహించారు. జాతర విశిష్టత, భక్తుల సహకారం, సంప్రదాయాల పరిరక్షణలో పత్రిక ప్రాధాన్యతను వక్తలు వివరించారు.ఈ సందర్భంగా ఎలక నరేందర్ రెడ్డి, దేవాలయ చైర్మన్ సారిక రామయ్య, రావు బుచ్చి రెడ్డి, బెజవాడ సీతారాములు, గండు వీరబాబు, చిట్యాల నర్సిరెడ్డి, రావులపెంట సతీష్, పల్లి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జాతర నిర్వహణలో భాగంగా చేపట్టిన ఏర్పాట్లకు గ్రామ ప్రజలు, భక్తులు విశేష సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News