PRINT TIME: April 11, 2026 09:55 AM
స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు
స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు
January 01, 2026 12:16 PM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి:నూతన సంవత్సరం పురస్కరించుకుని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గురువారం భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురళి కృష్ణ , ఎంపీ లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.అనంతరం పూజారులతో ఆశీర్వచనం పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి