Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 11:00 AM

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు
January 01, 2026 12:16 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


భువనగిరి:నూతన సంవత్సరం పురస్కరించుకుని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గురువారం భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురళి కృష్ణ , ఎంపీ లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.అనంతరం పూజారులతో ఆశీర్వచనం పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News