Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 01:58 PM

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

వరి కొయ్యలను కాల్చొద్దు:  ఎస్సై
May 26, 2026 11:46 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు భూమి భూసారం దెబ్బతింటుందని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి రైతులకు సూచించారు. పొలాల్లో మంటల పొగ వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వరి కొయ్యలను తగులబెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News