Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:30 AM

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

వరి కొయ్యలను కాల్చొద్దు:  ఎస్సై
26-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు భూమి భూసారం దెబ్బతింటుందని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి రైతులకు సూచించారు. పొలాల్లో మంటల పొగ వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వరి కొయ్యలను తగులబెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Sthanikam

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

Article Image

వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు భూమి భూసారం దెబ్బతింటుందని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి రైతులకు సూచించారు. పొలాల్లో మంటల పొగ వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వరి కొయ్యలను తగులబెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News