Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:01 AM

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై

వరి కొయ్యలను కాల్చొద్దు:  ఎస్సై
May 26, 2026 11:46 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు భూమి భూసారం దెబ్బతింటుందని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి రైతులకు సూచించారు. పొలాల్లో మంటల పొగ వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వరి కొయ్యలను తగులబెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News