PRINT TIME: May 27, 2026 01:01 AM
వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై
వరి కొయ్యలను కాల్చొద్దు: ఎస్సై
May 26, 2026 11:46 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు భూమి భూసారం దెబ్బతింటుందని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి రైతులకు సూచించారు. పొలాల్లో మంటల పొగ వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే ముప్పు ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వరి కొయ్యలను తగులబెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి