మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో విద్యుత్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా మునగాల విద్యుత్ ఏఈ పట్టించుకోవడం లేదని సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆరోపించారు. 11 కేవీ లైన్ ఎల్డీ లైన్కు తగలడంతో వీధి దీపాలు, ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయి ప్రజలకు నష్టం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకొని గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు.
PRINT TIME: August 31, 2026 06:31 AM
మునగాల విద్యుత్ AEపై చర్యలు తీసుకోండి: సర్పంచ్
మునగాల విద్యుత్ AEపై చర్యలు తీసుకోండి: సర్పంచ్
26-05-2026
17 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో విద్యుత్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా మునగాల విద్యుత్ ఏఈ పట్టించుకోవడం లేదని సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆరోపించారు. 11 కేవీ లైన్ ఎల్డీ లైన్కు తగలడంతో వీధి దీపాలు, ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయి ప్రజలకు నష్టం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకొని గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి