Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:25 AM

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం
26-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బాధిత కుటుంబానికి అండగా రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజయ్

చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డులో భారీ ఈదురుగాలులకు చింతపల్లి నరేష్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలమైన గాలుల ప్రభావంతో ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని సామగ్రి కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి అత్యవసర సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sthanikam

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం

Article Image

బాధిత కుటుంబానికి అండగా రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజయ్

చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డులో భారీ ఈదురుగాలులకు చింతపల్లి నరేష్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలమైన గాలుల ప్రభావంతో ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని సామగ్రి కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి అత్యవసర సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News